జాగ్రత్తగా మాట్లాడు.. జ‌గ‌న్ కు రామగిరి ఎస్సై స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

admin
Published by Admin — April 09, 2025 in Politics
News Image

శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం వైఎస్ జగన్ పరామర్శించిన సంగతి తెలిసిందే. లింగమయ్య కుటుంబాన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ మరోసారి పోలీసులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసులు తమ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయడం మానేసి చంద్రబాబు వాచ్మెన్లుగా పని చేస్తున్నారంటూ జగన్ చిందులు తొక్కారు.

 
Recent Comments
Leave a Comment

Related News