రియల్టర్లకు కేటీఆర్ షాకింగ్ న్యూస్

admin
Published by Admin — April 03, 2025 in Politics
News Image

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని చదును చేసే వ్యవహారంపై దుమారం రేగిన సంగతి తెలిసందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై బీఆర్‌ఎస్‌ నేతలు, హెచ్ సీయూ విద్యార్థులు మండిపడుతున్నారు. మరోవైపు, అక్కడ భూములు కొనేందుకు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. 

Recent Comments
Leave a Comment

Related News

Latest News