పోలీసుల‌తోనే ఆట‌లు.. కాకాణి అరెస్ట్ త‌ప్ప‌దా..?

admin
Published by Admin — April 03, 2025 in Politics
News Image

అక్ర‌మ మైనింగ్ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి విచార‌ణ‌కు హాజ‌రు కాకుండా పోలీసుల‌తోనే ఆట‌లు ఆడుతున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్‌ లో అక్రమ తవ్వకాలు, రూ. 250 కోట్లు విలువ చేసే ఖనిజం రవాణా, పేలుడు పదార్థాల నిల్వకు సంబంధించిన వ్యవహారంలో కాకాణిపై కేసు న‌మోదు అయింది. ఈ కేసులో ఏ4గా ఉన్న‌ కాకాణి పోలీసుల‌కు స‌హ‌క‌రిస్తాను, విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాన‌ని చెబుతూనే త‌ప్పించుకుని తిరుగుతున్నారు.

Recent Comments
Leave a Comment

Related News

Latest News