ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గం యూపీలోని వారణాసి. వరుసగా మూడు సార్లు ఆయ న విజయం దక్కించుకున్నారు. అభివృద్ధి పనులతో ఆయన ఇక్కడ దూకుడుగా ఉన్నారు. అయితే.. ఇ న్నాళ్లు ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న వారణాసి నియోజకవర్గంలో దారుణ ఘటన చోటు చేసుకుం ది. 19 ఏళ్ల యువతిని నిర్బంధించిన 23 మంది యువకులు.. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.