ట్రాక్ట‌ర్ న‌డిపి..సామాన్యుల‌తో మమేకమైన చంద్రబాబు!

News Image
Views Views
Shares 0 Shares

ఏపీలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌న‌కు స‌మాన‌మేన‌ని చెప్పే సీఎం చంద్రబాబు.. తాజాగా సామాన్యుల్లో సామాన్యుడిగా క‌లిసి పోయారు. 74 ఏళ్ల వ‌య‌సులోనూ ఆయ‌న చాలా యాక్టివ్‌గా క‌నిపిస్తున్న విష‌యం తెలి సిందే. యాక్టివ్‌గా క‌నిపించ‌డ‌మే కాదు.. ప‌నితీరులోనూ ఆయ‌న యాక్టివ్ నెస్ పెంచుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా ఆగిరిప‌ల్లి మండ‌లంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు వ‌డ్ల‌మాను ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యారు. ఇక్క‌డి వారుఎక్కువ‌గా కుల వృత్తుల‌పై ఆధార‌ప‌డ్డారు.

 

Recent Comments
Leave a Comment

Related News