మ‌ళ్లీ అడ్డంగా `బుక్క‌యిన` జ‌గ‌న్‌… ఉక్కిరిబిక్కిరే!

admin
Published by Admin — June 24, 2025 in Politics, Andhra
News Image

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి అడ్డంగా బుక్క‌య్యారు. ఆయ‌న‌పై తాజాగా మ‌రో కేసు న‌మోదైంది. ఇది ఎన్నిక‌ల కేసుగా పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఇది ఆల‌స్యంగా న‌మోదు చేయ‌డంతో వైసీపీ నాయ కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది రాజ‌కీయ కుట్రలో భాగ‌మ‌ని నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఇక‌, ఇప్ప‌టికే జ‌గ‌న్‌పై స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని రెంట‌పాళ్ల ప‌ర్య‌ట‌న‌లో సంభ‌వించిన కాన్వాయ్ ప్ర‌మాదంపై కేసు పెట్టారు. ఈ ఘ‌ట‌న‌లో వైసీపీ కార్య‌క‌ర్త సింగ‌య్య మృతి చెందారు.

తాజాగా మ‌రోకేసు న‌మోదైంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 19న జ‌గ‌న్ గుంటూరు జిల్లా మిర్చి యార్డును ప‌రిశీలిం చారు. ధ‌ర‌లు ప‌ల‌క‌క ఇబ్బంది ప‌డుతున్న మిర్చి రైతుల‌ను ఆయ‌న ప‌రామర్శించారు. త‌న హ‌యాంలో ఎంత ధ‌ర‌లు ప‌లికింది.. ఇప్పుడు ఎంత ప‌లుకుతున్న‌దీ పోల్చి మ‌రీ చెప్పుకొచ్చారు. ఇదేస‌మ‌యంలో కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌డంలోనూ.. రాష్ట్ర రైతుల‌ను ఆదుకోవ‌డంలోనూ చంద్ర‌బాబు విఫ‌ల‌మ‌య్యార‌ని ఆయ న ఆరోపించారు. ఇది జ‌రిగి.. నాలుగు మాసాలు అయింది.

అయితే.. అప్ప‌ట్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జ‌రుగుతోంది. దీంతో ఎన్నిక‌ల సంఘం కొన్ని ఆంక్ష‌లు విధించిం ది. పైగా కోడ్ ప్ర‌కారం కూడా ఎవ‌రూ రాజ‌కీయ ప్ర‌సంగాలు చేయ‌కూడ‌దు. ఈ విష‌యాన్ని అప్ప‌ట్లోనే జ‌గ‌న్ కు పోలీసులు వివ‌రించారు. అయినా.. ఆయ‌న వారిని కాద‌ని గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. రైతుల ను ప‌రా

Tags
case filed against jagan ex cm jagan guntur mirchi yard
Recent Comments
Leave a Comment

Related News