లక్ష్మీ పార్వతికి హైకోర్టు షాక్!

admin
Published by Admin — April 01, 2025 in Politics
News Image

వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ‘బసవతారకం ట్రస్ట్’కు తనను మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని కోరుతూ లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన పిటిషన్‌పై దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నోటి మాట ఆధారంగా ఒక వ్యక్తిని సాక్షిగా గుర్తించడం చెల్లదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.

Recent Comments
Leave a Comment

Related News

Latest News