అమరావతిలో ‘ఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్‌’ కోసం టెండర్లు!

admin
Published by Admin — April 04, 2025 in Politics
News Image

ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు తమ వంతు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేసేందుకు ఎన్నారైలు కదం తొక్కారు. ఇక, 2014-19 మధ్య కూడా అమరావతి రాజధానిలో ఐటీ కంపెనీలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించేందుకు కూడా ఎన్నారైలు సంకల్పించారు. తమ సొంత డబ్బులతో ఏపీఎన్ ఆర్ టీఎస్ ఆధ్వర్యంలో అమరావతిలో ప్రవాసాంధ్రుల కోసం ‘ఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్‌’ నిర్మించాలని రంగం సిద్ధం చేశారు. 

Recent Comments
Leave a Comment

Related News