ఓపెన్ ఏఐ’ ఆల్డ్ మన్ కు సీబీఎన్ బంపర్ ఆఫర్

admin
Published by Admin — April 04, 2025 in Politics
News Image

సీఎం చంద్రబాబు ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రానికి కంపెనీలు క్యూ డుతున్న సంగతి తెలిసిందే. ఏఐ టెక్నాలజీతో పాటు డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన పలు సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సీబీఎన్ ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజ సంస్థ ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌ను అమరావతికి చంద్రబాబు తాజాగా ఆహ్వానించారు. ఏపీలో ఏఐ ఆధారిత అభివృద్ధికి గల అవకాశాలను పరిశీలించాలని కోరారు.

Recent Comments
Leave a Comment

Related News