స‌వాల్ కు సౌండ్ లేదు.. జ‌గ‌న్‌పై లోకేష్ సెటైర్‌!

admin
Published by Admin — April 02, 2025 in Politics
News Image

ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి వద్ద రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ) ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. 475 ఎకరాల్లో, రూ.139 కోట్ల పెట్టుబడితో, 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ సీబీజీ ప్లాంట్ నిర్మాణ ప‌నులు చేప‌ట్టింది. భూమి పూజ అనంత‌రం బహిరంగ సభలో మంత్రి లోకేష్‌ ప్రసంగించారు.

Recent Comments
Leave a Comment

Related News