వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వొద్దన్న చంద్రబాబు

admin
Published by Admin — April 04, 2025 in Politics
News Image

ఏపీలో నామినేటెడ్ పదవుల మలివిడత పంపకాలు మొదలయ్యాయి. తాజాగా 38 మార్కెట్ కమిటీలకు చైర్మన్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. మొత్తం 38 ఏఏంసీ చైర్మన్ పదవుల్లో టీడీపీకి 31, జనసేనకు 6, బీజేపీకి 1 కేటాయించారని తెలుస్తోంది. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్ ల పోస్టుల భర్తీపై ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోంది.

Recent Comments
Leave a Comment

Related News

Latest News