ఏపీలో నామినేటెడ్ పదవుల మలివిడత పంపకాలు మొదలయ్యాయి. తాజాగా 38 మార్కెట్ కమిటీలకు చైర్మన్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. మొత్తం 38 ఏఏంసీ చైర్మన్ పదవుల్లో టీడీపీకి 31, జనసేనకు 6, బీజేపీకి 1 కేటాయించారని తెలుస్తోంది. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్ ల పోస్టుల భర్తీపై ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోంది.